వరంగల్ లో రెడ్లకు,వెలమలకు విడాకుల ప్రకటన 2025 ఫిబ్రవరి 2వ తారీఖున చేసిన బీసీలు....
2026 జూలై 5వ తేదీన రెడ్లకు,వెలమలకు సంపూర్ణ ఇడుపు కాయితం ఇయ్యబోతున్న బీసీలు....
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు అందరూ భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ కి ఈ నెల జూలై 5వ తారీఖున లక్షలాదిగా తరలి రావాలి...ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి
జై బీసీ....జై తెలంగాణ
Telangana State
0 Comments
Please leave your comments>>