*తెలంగాణలో ఔట్సోర్సింగ్ పేరిట దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వం హారికట్టాలి దాన్ని*
*పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు పుట్టుకొచ్చి, రాజకీయ నాయకుల బినామీలకు కాంట్రాక్టులు*
*కలెక్టర్ల ద్వారా సెట్టింగులు… చివరికి నష్టపోయేది మాత్రం సాధారణ ఉద్యోగి!*
*“జీతం రావడమే కష్టమైతే… దాంట్లోనూ కమిషన్ కట్ అంటే ఇది ఏ న్యాయం?”*
*శాసనమండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
*ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 3%–4% కమిషన్ కట్ వెంటనే ఆపాలి*
*మధ్యలో ఉన్న ఏజెన్సీ వ్యవస్థపై పూర్తి విచారణ జరపాలి*
*రాజకీయ బినామీలకు లబ్ధి చేకూర్చే కాంట్రాక్టులు రద్దు చేయాలి*
*“ఉద్యోగి కష్టపడి సంపాదించిన జీతంలో కూడా కొట్టేస్తే అది దోపిడీ కాదా?”*
*ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలి*
*మధ్యలో బ్రోకర్ వ్యవస్థ పూర్తిగా తొలగించాలి*
*🔥 “పని చేస్తున్నది ఉద్యోగి… లాభం పడుతున్నది ఏజెన్సీ ఎందుకు?” 🔥*
*ఇది ఉద్యోగుల గౌరవం కోసం పోరాటం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దోపిడీ వ్యవస్థను అరికట్టాలి!*🔥
*🔥#తెలంగాణ రాజ్యాధికార పార్టీ!*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>