ఏ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ఒచ్చి ఇలా కూర్చోబెట్టి ఎవరు అడగరు...
నేనొచ్చి అడుగుతున్నా అంటే.... మీకేదో చేయాలనే ఆలోచన ఉంది కాబట్టే ఒచ్చినా....
ఇక్కడి రైతాంగాన్ని 10 బస్సుల్లో ఛత్తీస్గఢ్, రాయ్ పూర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకెళ్లా....
అక్కడ ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో మన రైతాంగానికి రెండు గంటలకు క్లాస్ ఇప్పించా...
*_వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>