మన ఊరు మన బడి కార్యక్రమానికి ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు ₹360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది*

మన ఊరు మన బడి కార్యక్రమానికి ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు ₹360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది*

*సిగ్గులేకుండా ఇంకా మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పే సన్యాసులు ఇది చూడండి* *మన ఊరు మన బడి కార్యక్రమానికి ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు ₹360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది* *కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నా స్వగ్రామంలోనే ప్రభుత్వ పాఠశాల పిల్లలు చెట్ల కింద కూర్చుని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది* *దానికి ప్రధాన కారణం ఏమిటంటే* *పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయకపోవడం* *బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశాడు* *ఆ కాంట్రాక్టర్ బాధను చూసి, పిల్లల భవిష్యత్తు కోసం నేనే స్వయంగా ₹5 లక్షల అప్పు ఇచ్చాను* *ఈ మొత్తం విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను* *ఇలాంటి పరిస్థితుల్లో* *“కొత్తగా మూడు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు” అని ప్రభుత్వం చెబుతున్నది* *ఇది పూర్తిగా అవాస్తవం, కాగితాల మీదే ఉన్న గణాంకం* *ప్రభుత్వ పాఠశాలల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎంతటి నిర్లక్ష్యం చూపుతోందో* *శాసన మండలిలో చైర్మన్ గారే వెల్లడించారు* *ఇది రాజకీయ విమర్శ కాదు* *పిల్లల భవిష్యత్తు కోసం వేసే ప్రశ్న* *#తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments