*ఇది కదా ప్రజలను చైతన్య పరచడం అంటే....*
*ప్రజలను చైతన్యం చేయడంలో తీన్మార్ మల్లన్న గారి పాత్ర మరువలేనిది...*
మరీ ముఖ్యంగా దశాబ్దాల కాలం నుండి అగ్రవర్ణ పార్టీలు బీసీ,ఎస్సీ,ఎస్టీలను మోసం చేసిన విషయాన్ని ఆయన వివరిస్తున్న తీరు అద్భుతం,ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుంది...
అగ్రవర్ణ పాలకులు దోపిడి చేయడంలో భాగంగా విద్యుత్ సంస్థలు ఎలా దివాళా తీశాయి... బీసీ,ఎస్సీ ఎస్టీ ప్రజల పై ఆ నష్టభారం ఎలా పడుతుందో లెక్కలతో సహా వివరించిన *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న....*
ప్రతి ఒక్క బీసీ,ఎస్సీ,ఎస్టీ బిడ్డ ఈ వీడియో చూడాల్సిందే....👆💯💯
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏