ఇందిరా పార్క్ దగ్గర కరెంట్ మీటర్ రీడింగ్ కార్మికుల ధర్నా కార్యక్రమంలో పాల్గొన *తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న....*
రాబోతున్న అసెంబ్లీ/మండలి సమావేశాల్లో మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలపై మొదటి ప్రశ్నగా ప్రభుత్వాన్ని గల్లా పట్టుకొని ప్రశ్నిస్తా అని హామీ ఇచ్చిన మల్లన్న....🔥💥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>