నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి... జర్నలిస్టులపై జరిగే దాడులను, బెదిరింపులను అరికట్టాలి...

నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి... జర్నలిస్టులపై జరిగే దాడులను, బెదిరింపులను అరికట్టాలి...

నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి... జర్నలిస్టులపై జరిగే దాడులను, బెదిరింపులను అరికట్టాలి... జర్నలిస్టులనే కాదు అడ్వకేట్లను కూడా రోడ్ల మీద చంపిన చరిత్ర ఉంది.. వాళ్లందరికీ రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిది... *_శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana State





 

Post a Comment

0 Comments