నా బీసీ బిడ్డలను అన్యాయం చేస్తున్నారని ఆవేదనతో ఈశ్వరాచారీ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోతే....ఈ అగ్రవర్ణాల మీడియా

నా బీసీ బిడ్డలను అన్యాయం చేస్తున్నారని ఆవేదనతో ఈశ్వరాచారీ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోతే....ఈ అగ్రవర్ణాల మీడియా

నా బీసీ బిడ్డలను అన్యాయం చేస్తున్నారని ఆవేదనతో ఈశ్వరాచారీ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోతే....ఈ అగ్రవర్ణాల మీడియా ఆ వార్త చూపెట్టకపోగా బీసీల అంశాన్ని పక్కా దారి పట్టించి వారి వర్గాలకు చెందిన రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి... ఇప్పటికైన ఆ పార్టీలో ఉన్న బీసీలు సోయికి రావాలి...లేకపోతే బీసీ సమాజం మిమ్మల్ని క్షమించదు... అగ్రవర్ణాలకు ఆపద వస్తే మీడియా ఎలా కుట్రలు చేస్తుందో బీసీ సమాజం గ్రహించాలి..అందుకే ఆ పత్రికలను తగలబెట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ🔥😤 Telangana State





 

Post a Comment

0 Comments