రోజులో కనీసం కొంతసేపైనా మౌనంగా ఉండు, ఏకాంతంగా ఉండటం మనసుకు ఎంత అవసరమో గరికిపాటి నరసింహారావు గారు ఈ సందేశంలో వివరించారు.
TV, ఫోన్, అనవసరమైన మాటల నుంచి కొంతసేపు దూరంగా ఉండి జపం, ధ్యానం లేదా నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందని సూచించారు.
🌿 రోజుకు కనీసం అరగంటైనా మీ కోసం మీరు కేటాయించండి.
🙏
.*
Shivoham*
Everyone must remember the name of God Everywhere - Bhagavannam Smaran*🙏🙏🙏

0 Comments
Please leave your comments>>