*తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పిల్లలు చదువుకునే సర్కారు బడుల్లో ఏం జరిగిందో ఒకసారి నిజాయితీగా చూద్దాం..!*
*2014–2015లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక హైస్కూల్లలో చదువుతున్న ఆడబిడ్డల మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.1 కోటి 10 లక్షలు కేటాయించారు.*
*కానీ అందులో కేవలం రూ.10 లక్షలే ఖర్చు చేసి, మిగిలిన 90% నిధులను కాళేశ్వరం ప్రాజెక్ట్కు మళ్లించారు.*😡😡😡
*ఈ నిర్ణయం తీసుకున్నవాళ్లు కెసిఆర్ కెటిఆర్ హరీష్ రావు*
*ఎందుకు ఇలాగా జరిగింది?*
*ఎందుకంటే ఆ సర్కారు బడుల్లో చదువుతున్నవాళ్లు SC, ST, BC వర్గాలకు చెందిన పేద బిడ్డలే.*
*ఫలితం ఏమిటి?*
*నేటికీ వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో*
*ఆడబిడ్డలకు సరైన మరుగుదొడ్లు లేవు* *గౌరవం, భద్రత, ఆరోగ్యం అన్నీ నిర్లక్ష్యం!*
*ఇది అభివృద్ధా?*
*ఇది సంక్షేమమా?*
*ఇది బడుగు బలహీన వర్గాలపై మీకు ఉన్న ప్రేమా*
*ఇది స్పష్టమైన వర్గ వివక్ష.*
*ఇది పిల్లల భవిష్యత్తుకు చేసిన మోసం.*
*మన బిడ్డల హక్కుల కోసం ప్రశ్నించాల్సిన సమయం కాదు, రాజ్యాధికారం తెచ్చుకునే సమయం వచ్చింది బీసీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తో 🔥* 🔥🙏
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>