బడ్జెట్లో బీసీలకు కేటాయించిన వాటాను ఖర్చు చేయకుండా మిగుల్చుకుంది ఈ దొంగ ప్రభుత్వం.... మా విద్యార్థులకు ఖర్చు చేయాల్సిన నిధులను మిగుల్చుకుంది... ఇది ముమ్మాటికి బీసీ ద్రోహి ప్రభుత్వం...ఇది ధోకా ప్రభుత్వం