స్థానిక సంస్థల ఎన్నికల మొదటికి ఫలితాల్లో బీసీల జోష్....
మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న బీసీలు..
అగ్రవర్ణాలు నిల్చున్న చోట వారిని చిత్తు చేస్తూ బీసీలకే పట్టం కట్టిన చైతన్య ప్రజానీకం...
రెండో విడతలో కూడా ఇదే చైతన్యం కనబర్చాలని బీసీలకు మల్లన్న పిలుపు...
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ* బలపర్చిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరిన *తీన్మార్ మల్లన్న....*
ఇదే చైతన్యం మున్ముందు అన్ని ఎన్నికల్లో చూస్తాం అని ఇది బీసీల్లో వచ్చిన చైతన్యం అని హర్షం వ్యక్తం చేసిన *తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న💐💐*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>